• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పట్టపగలే రెచ్చిపోయన దొంగలు

    [VIDEO](url): ఢిల్లీలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. నడిరోడ్డుపై కారును ఆపి రూ. 2 లక్షలు ఎత్తుకెళ్లారు. ఓ వ్యక్తి క్యాబ్‌లో గురుగ్రామ్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలో ప్రగతి మైదాన్‌ టన్నెల్‌ లోపలికి కారు ప్రవేశించగానే రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు నడి రోడ్డుపైనే కారును ఆపారు. ఆపై తుపాకీతో బెదిరించి కారు వెనుక సీటులో ఉన్న నగదు బ్యాగుతో ఉడాయించారు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ఘటనను ఖండించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv