రాబోయో ఎన్నికల్లో తెలంగాణలో పోటీ చేసేందుకు బీఎస్పీ సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు తొలి జాబితాను ఆ పార్టీ ప్రకటించింది. టీబీఎస్పీ అధ్యక్షుడు R.S ప్రవీణ్ కుమార్తో పాటు మొత్తం 20 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ సిర్పూర్ స్థానం నుంచి బరిలో దిగనున్నారు. జహీరాబాద్ నుంచి సంగం గోపి, పెద్దపల్లి నుంచి దాసరి ఉషా, తాండూరు నుంచి చంద్రశేఖర్ ముదిరాజ్, దేవరకొండ నుంచి వెంకటేష్ చౌహాన్, ఇలా మరో 15 మంది పేర్లను బీఎస్పీ ప్రకటించింది.
.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్