• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

    తెలంగాణలో స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. పాఠశాలల్లో అల్పాహార పథకాన్నిఅమలు చేయనుంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ అల్పాహార పథకం అమల్లోకి రానుంది. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందేలా పాఠశాల ప్రారంభానికి ముందే అల్పాహారం అందించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక మెనూ కూడా ఏర్పాటు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv