• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మద్యం మత్తులో ప్రయాణికులపై మూత్ర విసర్జన

    మద్యం మత్తులో ఓ వ్యక్తి రైల్లో తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సంవర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో చోటు చేసుకుంది. ఓ యువకుడు ఫుల్‌గా మద్యం సేవించి ఏసీ కోచ్‌లో పై బెర్త్‌లో పడుకుని ఉన్నాడు. ఈ క్రమంలో లోయర్ బెర్త్‌లో పడుకుని ఉన్న ఇద్దరు దంపతులపై వారి వస్తువులపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. దీంతో తోటి ప్రయాణికులు వెంటనే టీటీఈకి సమాచారం అందించారు. నిందితుడిని పట్టుకుని ఓ రైల్వే స్టేషన్‌లో పోలీసులకు అప్పగించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv