• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజధానిగా విశాఖ.. GVL కీలక వ్యాఖ్యలు

    AP: విశాఖను ఇప్పట్లో రాజధానిగా ప్రకటించే అవకాశం లేదని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. విశాఖ రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందని పేర్కొన్నారు. కోర్టు తీర్పు ఆధారంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఉత్తరాంధ్ర వెనుకబడిందని జీవీఎల్ ఆరోపించారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం విజయవాడకు వస్తారని ఎంపీ తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv