• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇజ్రాయెల్‌‌కు అండగా ఉంటాం: మోదీ

    ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రవాదుల దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఆ దేశానికి భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. ఉగ్రవాదుల దాడిలో ఇజ్రాయెల్ పౌరుల మృతిపై మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేస్తూ.. ‘ఇజ్రాయెల్‌లో ఉగ్రవాదుల దాడుల వార్తలు విని దిగ్భ్రాంతికి లోనయ్యా ఈ విపత్కర పరిస్థితిల్లో మేం ఇజ్రాయెల్‌కు అండగా నిలబడతాం, అని మోదీ పేర్కొన్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌లో మిలిటెంట్ల హింసాత్మక దాడులను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv