• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ అప్పుడే?

    ఏపీ ఎన్నికలకు మార్చిలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముందని రాష్ట్ర ఎన్నికల చీఫ్‌ ముకేష్‌ కుమార్‌ మీనా తెలిపారు. ఇప్పటివరకూ 10 లక్షల బోగస్‌ ఓట్లను తొలగించినట్లు చెప్పారు. ఓటర్ల జాబితాపై ఎమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబరు 9 లోపు ఎవరైనా తెలపవచ్చని అన్నారు. డిసెంబరు 26 లోగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తుది ఓటర్ల జాబితాను 2024 జనవరి 5న ప్రకటిస్తామని రాష్ట్ర ఈసీ చీఫ్‌ స్పష్టం చేశారు. ఎన్నికలకు భెల్‌ కంపెనీకి చెందిన EVMలను పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv