• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 24 గంటల్లో 50 మంది మృతి

    హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిరంతర వర్షాల కారణంగా గత 24 గంటల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. శిథిలాల కింద 20 మందికి పైగా చిక్కుకుపోయి ఉంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర పరిస్థితుల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం లేదని సీఎం అన్నారు. రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి, కాంగ్రెస్‌ – భాజపా అధ్యక్షులు తమ ప్రభుత్వానికి సాయం చేయాలని కోరారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv