• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 27న రాష్ట్రంలో అమిత్‌షా పర్యటన

    TG: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 27న సూర్యాపేటలో నిర్వహిస్తున్న అసెంబ్లీ ఎన్నికల బహిరంగసభకు హాజరుకానున్నారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖంగా ఉన్న నేతలను ప్రత్యేకంగా పిలిపించి అమిత్‌షా మాట్లాడనున్నట్టు తెలిసింది. కాగా, 28, 29 తేదీల్లో ఎన్నికల ప్రచారానికి అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, 31న యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌ రాష్ట్రానికి రానున్నారు. వారు పాల్గొనే ప్రచార సభలు, రోడ్‌షోలపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv