• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. దాదాపు అర్ధగంట పాటు వీరి సమావేశం కొనసాగింది. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన 14 అంశాలపై చర్చించారు. రాష్ట్ర విభజన హామీలు, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రధానిని జగన్ కోరారు. కాగా నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం జగన్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ హోం మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv