• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏపీ.. ఫ్యాక్షన్‌ ప్రదేశ్‌గా మారింది: లోకేశ్

    AP: కావలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. వైకాపా అధినేత తన సొంత బాబాయ్‌ వేసేస్తే.. ఆయన ఫ్యాన్స్‌ హార‌న్ కొట్టార‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్‌పై హ‌త్యాయ‌త్నం చేశారని ఆరోపించారు. అడ్డంగా ఉన్న బైక్ తీయాల‌ని ఆర్టీసీ డ్రైవ‌ర్ బీఆర్ సింగ్ హార‌న్ కొట్టడ‌మే నేర‌మైందన్నారు. న‌డిరోడ్డుపై వైకాపా నేత‌లు గూండాల కంటే ఘోరంగా డ్రైవర్‌పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ‌గ‌న్ వల్ల ఆంధ్రప్రదేశ్‌.. ఫ్యాక్షన్ ప్రదేశ్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv