AP: కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై దాడిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. వైకాపా అధినేత తన సొంత బాబాయ్ వేసేస్తే.. ఆయన ఫ్యాన్స్ హారన్ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్పై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. అడ్డంగా ఉన్న బైక్ తీయాలని ఆర్టీసీ డ్రైవర్ బీఆర్ సింగ్ హారన్ కొట్టడమే నేరమైందన్నారు. నడిరోడ్డుపై వైకాపా నేతలు గూండాల కంటే ఘోరంగా డ్రైవర్పై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్.. ఫ్యాక్షన్ ప్రదేశ్గా మారిపోయిందని ధ్వజమెత్తారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/28095356/image-1284.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!