• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్‌తో పెను ప్రమాదం: కేసీఆర్

    సిరిసిల్ల బహిరంగ సభలో సీఎం కేసీఆర్ విపక్షాలపై విరుచుకపడ్డారు. ప్రతిపక్షాలతో పెద్ద ప్రమాదం పొంచి ఉందన్నారు, రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్‌ పెద్దలు చెబుతున్నారని మడిపడ్డారు. ధరణి రద్దయితే మళ్లీ వీఆర్వోలు వచ్చి పెత్తనం చేస్తారని చెప్పారు. ధరణి పోర్టల్‌ తీసేసి రైతులను ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందని ఆరోపించారు.. రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. ధరణి ఉండాలో?.. రద్దు కావాలో? రైతులే నిర్ణయించుకోవాలి కేసీఆర్ సూచించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv