• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 28మంది జనసైనికులపై కేసు

    AP: విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రి రోజా కాన్వాయ్‌పై దాడి కేసు, మరో ఘటనకు సంబంధించిన కేసులో 28మంది జనసేన కార్యకర్తలపై కేసు నమోదైంది. దీంతో పలువరు జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, వైకాపా-జనసేన నేతల మధ్య ఉద్రిక్తతల కారణంగా జనసేన నిర్వహించాల్సిన ‘జనవాణి’ కార్యక్రమాన్ని పవన్ వాయిదా వేశారు. ఆయన్ను నొవాటెల్ హోట‌ల్‌కే పరిమితం చేయడంతో కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. ఈ మేరకు హోటల్ చుట్టూ పోలీసులు పటిష్ఠ పహారా కాస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv