• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!
    AAA Cinemas: అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు తెలుసా?
    See More

    కోహ్లీ పోలికలతో వ్యక్తి.. వైరల్ వీడియో

    చండీఘర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కార్తీక్ శర్మ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన ఫొటోస్, వీడియో వైరల్‌ అవుతున్నాయి. అతడు ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పోలికలతో ఉండటమే దీనికి కారణం. ఈ ఫొటోలు చూస్తే కోహ్లీ, కార్తీక్ మధ్య వ్యత్యాసం తెలియడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ, కార్తీక్ ట్విన్ బ్రదర్స్‌లా ఉన్నారని మరికొందరు అంటున్నారు. కోహ్లీ అభిమాని అయిన తాను జీవితంలో ఒక్కసారి అయినా ఆయనను కలుసుకోవాలని ఉందని కార్తీక్ చెబుతున్నాడు. https://www.instagram.com/reel/Cug-n5rMuZE/?utm_source=ig_embed&ig_rid=c406d3c2-f820-4efa-b895-77c9a294b5c2

    పెళ్లి కావట్లేదని రోడ్డెక్కిన యువకుడు

    చీరాలలో పెళ్లి కాలేదని ఓ యువకుడు వినూత్నంగా రోడ్డు మీదకు ఎక్కాడు. పట్టణంలోని స్టేట్ బ్యాంకు ఎదురుగా నిలుచుని తనని తాను పరిచయం చేసుకున్నాడు. తనకు పెళ్లి కాకపోవడానికి గల కారణాలను ఓ ప్లెక్సీలో రాశాడు. తాను ఏ యువతికైనా నచ్చితే పెళ్లి చేసుకోవచ్చని చెప్పాడు. కట్నం పట్టింపులు లేవని తనను పెళ్లి చేసుకునే అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. Courtesy Twitter: Courtesy Twitter:

    జానా రెడ్డికి కీలక బాధ్యతలు

    కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఆ పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. సీట్ల సర్దుబాటు, నేతల మధ్య సయోధ్య కోసం జానా నైతృత్వంలో ఫోర్ మెన్ కమిటీ నియమించింది. జానారెడ్డి , మణిక్రావు ఠాక్రే , దీపదాస్ మున్షీ , మీనాక్షి నటరాజన్‌తో కమిటీ ఏర్పడింది. టికెట్ల ప్రకటన తర్వాత అసంతృప్తులని బుజ్జగించే బాధ్యత వీరు తీసుకోనున్నారు. ఈరోజు జానారెడ్డి నేతృత్వంలోని ఫోర్ మెన్ కమిటీ తొలిసారి భేటీ కానుంది. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు ఇంకా కొలిక్కి రాలేదు. 70 … Read more

    అద్భుతమైన పెయింటింగ్.. వీడియో వైరల్

    పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఓ చెట్టుపై వేసిన పెయింటింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ మహిళ చెట్టును కౌగిలించుకొని వృక్షాలను రక్షించాలనే సందేశం ఇస్తున్నట్లుగా ఉన్న ఈ చిత్రం పర్యావరణ ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సింగర్ కుమార్ సాను ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. magnificent art meaningful drawing#5DaysToTiger3Trailer#InternationalDayOfGirlChild#INDvsAFG #RashmikaMandanna#PalestineUnderAttack#AnimalTheFilm #AamirKhan #AmitabhBachchanBirthday#HamasMassacre #Israel#GazaUnderAttackpic.twitter.com/37KW4LviYf — Singer Kumar Sanu (@KumarsanuTc) October 11, 2023

    బిహార్‌లో అమానవీయ ఘటన

    బిహార్‌లోని ముజాఫర్‌పూర్‌ జిల్లాలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తిని ముగ్గురు పోలీసులు కాలువలో పడేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఇది చూసి షాక్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కాగా దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టంకు తరలించినట్లు చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. A gruesome video from Bihar's Muzaffarpur is going viral on social media. The video shows how the … Read more

    యువకుడి ఖాతాలో రూ.753 కోట్లు

    తమిళనాడులోని తంజావూరుకి చెందిన ఓ యువకుడి ఖాతాలోకి ఒక్కసారిగా రూ.756 కోట్ల నగదు జమ అయ్యింది. గమనించిన మహ్మద్‌ ఇక్రీష్‌.. సంబంధిత బ్యాంక్‌ సేవా కేంద్రానికి సమాచారం ఇచ్చాడు. దీంతో బ్యాంక్‌ వర్గాలు అతడి ఖాతాను సీజ్‌ చేశాయి. సొమ్ము వచ్చిందని చెబితే చివరకి తన ఖాతానే సీజ్‌ చేయడంపై యువకుడు షాక్‌ గురయ్యాడు. దీనిపై బ్యాంక్‌ అధికారులను సంప్రదించినా పట్టించుకోలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని అతడు మీడియా ముందుకు తీసుకొచ్చాడు.

    కోతి చేతిలో మద్యం.. వీడియో వైరల్‌

    యూపీ: కాన్పూర్‌లో గాంధీ జయంతి రోజున ఓ కోతికి మద్యం సీసా దొరికింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదురుగానే ఈ ఘటన జరిగింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ కోతి ఓ బైక్‌కు అమర్చిన సంచిలో శోధించింది. మద్యం సీసా కన్పించడంతో దాన్ని బయటకు తీసింది. మూతను తెరిచేందుకు కోతి యత్నించింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ దృశ్యాలను తన ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పెట్టాడు. At the office of Police … Read more

    మెుసలిని శునకంగా సాకుతున్న వ్యక్తి

    అమెరికాలో మెుసలిని ఓ వ్యక్తి పెంపుడు శునకంగా సాకుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. హెన్నీ అనే వ్యక్తి బేస్‌ బాల్‌ చూసేందుకు ఈ మెుసలితో వెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. మెుసలితో ఫొటోలు వీడియోలు తీసుకున్నారు. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందని ఎవరిపై దాడి చేయదని హెన్నీ తెలిపాడు. 2015లో దానిని దత్తత తీసుకున్నట్లు చెప్పాడు. దానికి వాలీ అనే పేరు కూడా పెట్టినట్లు పేర్కొన్నాడు. ఇది 56 అడుగుల పొడవు ఉంటుందని చెప్పుకొచ్చాడు. A man, … Read more

    Esther Anil: హాట్‌ ఫొటోలతో మతిపోగొడుతున్న దృశ్యం పాప.. హీరోయిన్లకు తీసిపోని అందం ఆమె సొంతం!

    యంగ్‌ బ్యూటీ ఎస్తర్‌ అనిల్‌ (Esther Anil) మరోమారు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. తన గ్లామర్‌ ఫొటోలతో నెటిజన్లను కవ్వించే ప్రయత్నం చేసింది.  తాజాగా స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో కనిపించిన ఎస్తర్‌.. హాట్‌ అందాలను ఆరబోసింది. నవ్వుతూనే కుర్రకారు హృదయాలను పిండేసింది. దృశ్యం (Drushyam) సినిమాలో వెంక‌టేష్ (Venkatesh) చిన్న కూతురిలా న‌టించిన ఎస్తర్ గత కొంత కాలంగా హాట్ ఫోటో షూట్‌ల‌తో నెట్టింట ట్రెండింగ్‌గా మారుతోంది.  బాల‌న‌టిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయిన ఎస్తర్‌ ఇప్పుడు హాట్ బ్యూటీగా మారేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. … Read more

    నోట్ల కట్లతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

    కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే భారీ నోట్ల కట్టలతో కనిపించారు. బెడ్‌పై డబ్బుల కట్టలు ఉండగా వాటి ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈ ఘటన జరిగింది. చంద్రపూర్ నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రామ్‌కుమార్ యాదవ్, నోట్ల కట్టలున్న బెడ్‌ పక్కగా సోఫాపై కూర్చున్నారు. పక్కన ఉన్న మరో వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే సమర్థించుకున్నారు. … Read more