• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Hanuman Jayanti 2024: దేశంలో అతి ఎత్తైన ఆంజనేయుడి విగ్రహాలు ఇవే!
    Puri Rath Yatra: నేటి నుంచి పూరీ రథ యాత్ర... మీరు వెళ్లకున్నా ఈ 3 పనులు చేస్తే చాలు!
    Cyclone Biporjoy : ఆఫీసులు, స్కూళ్లు అన్నీ బంద్.. ముంచుకొస్తున్న మహా ముప్పు!
    AAA Cinemas: అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్ ప్రత్యేకతలు తెలుసా?
    See More

    ఆకతాయిల ఆగడాలకు విద్యార్థిని బలి

    యూపీ: లక్నోలో ఆకతాయిల ఆగడాలకు ఒక విద్యార్థిని బలైంది. సైకిల్‌పై వెళ్తున్న యువతి చున్నీని ఓ యువకుడు లాగాడు. సైకిల్‌ అదుపుతప్పడంతో ఆమెను రెండు బైకులు ఢీకొట్టాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో 17 ఏండ్ల నైన్సీ పటేల్ తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితులు షావాజ్, అర్బాజ్‌తోపాటు మరో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. यूपी के अम्बेडकरनगर में शर्मनाक वारदात। स्कूल … Read more

    ఎయిర్‌పోర్ట్‌లో చోరీ.. వీడియో వైరల్‌

    అమెరికాలోని మియామి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో దొంగతనం జరిగింది. సెక్యూరిటీ సిబ్బందే ఈ చోరికి పాల్పడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (TSA)లో పనిచేసే ఇద్దరు వ్యక్తులే ఈ దొంతనం చేశారు. సెక్యూరిటీ స్కానర్‌ మెషిన్‌పై ఉంచిన ప్రయాణికుల బ్యాగుల నుంచి వారు కొన్ని వందల డాలర్లు, వస్తువులు దొంగిలించారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగించారు. TSA Agents caught on surveillance video stealing hundreds of dollars in cash … Read more

    అది బైకా ఆటోనా?

    సాధారణంగా ఒక బైక్ పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణిస్తుంటారు. కానీ ఒకే బైక్‌ పై ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమంది వరకు ప్రయాణం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తన బైక్ పై ముందు భాగంలో ఐదుగురు, వెనుక భాగంలో ఐదుగురిని కూర్చేబెట్టి నడుపుతున్నాడు. ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరు విమర్శిస్తుంటే.. మరి కొందరు ‘అది బైకా ఆటోనా’ అంటూ కామెంట్స్ చేసున్నారు. NASA once asked how … Read more

    రెప్పపాటులో రూ.5 లక్షలు చోరీ

    ఇద్దరు దొంగలు రెప్పపాటులో రూ.5 లక్షలు దొంగతనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నల్గొండ జిల్లా దామరచర్లకు చెందిన రియల్టర్ అజ్మీరా మాలు తన కారులో రూ.5 లక్షలు ఉంచాడు. మిర్యాలగూడలోని ఓ రెస్టారెంట్ వద్ద కారును ఆపి భోజనానికి వెళ్లాడు. ఇంతలో వారిని అనుసరిస్తూ వస్తోన్న ఇద్దరు దొంగలు కారు అద్దాలు పగులగొట్టి రూ.5 లక్షల క్యాష్ బ్యాగ్‌తో పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. https://x.com/TeluguScribe/status/1702175983523254665?s=20

    రోడ్డు పక్కన మోమొస్ తిన్న MLC కవిత

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన సింప్లీసిటిని చాటుకున్నారు. అసోం పర్యటనలో ఉన్న ఆమె గుహవటిలో స్ట్రీట్‌ పుడ్‌ను రుచి చూశారు. రోడ్డు పక్కన ఉన్న చిన్న మొబైల్ ఫుడ్‌ కోర్టు వద్ద ఆగి మోమొస్ తిన్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. స్ట్రీట్ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రత్యేకించి మోమొస్ వంటి రుచికరమైన పదార్థాలు ఉన్నప్పుడు అంటూ ట్యాగ్ లైన్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. https://x.com/TeluguScribe/status/1701442516103332074?s=20

    ప్రకృతి కన్నెర్ర.. 2000 మంది మృతి

    సెంట్రల్ మొరాకోలో సంభవించిన భూకంపంలో ఇప్పటివరకూ 820 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 670 మందికిపైగా గాయపడ్డారు. భూకంపం కారణంగా మర్రాకెచ్ నగరం మరీ ఎక్కువగా నష్టపోయింది. దీంతో పాటు దేశ రాజధాని రాబత్‌లోనూ బలంగా ప్రకంపనలు నమోదు అయ్యాయి. భూ ప్రకంపనల కారణంగా ప్రజలు చూస్తుండగానే ఎత్తైన భవనాలు కుప్పకూలాయి. ఇళ్లు కూలిపోవడాన్ని చాలా మంది వారి ఫోన్లలో వీడియో తీశారు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ? #BREAKING | #Morocco | #earthquake | #Marrakech … Read more

    MSD And Trump: ధోనికి డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి ఆహ్వానం.. అసలు ఏం జరిగిందంటే?

    టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ (M.S. Dhoni) ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. యూఎస్ ఓపెన్‌ (US Open)లో సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్ (Carlos Alcaraz), అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య జరిగిన మ్యాచ్ వీక్షించిన ధోనీ.. మరుసటి రోజు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కనిపించాడు. ట్రంప్‌తో కలిసి బెడ్‌మిన్‌స్టర్‌లోని ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో  ధోనీ గోల్ఫ్ ఆడాడు. గోల్ఫ్ ఆడేందుకు ధోనిని స్వయంగా ఆహ్వానించిన ట్రంప్.. ఆ తర్వాత అతిథ్యం సైతం ఇచ్చారు. … Read more

    ప్రాణాల మీదకు తెచ్చిన సెల్ఫీ

    గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి కేదార్‌నాథ్‌లో ఓ సెల్ఫీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మందాకిని నది వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ఆ వ్యక్తి కాలు జారి నీటిలో పడ్డాడు. నదీ ప్రవాహాం ఎక్కువగా ఉండటంతో బాధితుడు ఒక రాయిని గట్టిగా పట్టుకుని కేకలు వేశాడు. అతడి పరిస్థితిని గమనించిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా తాళ్లతో ఆ వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు లాగారు. #Uttarakhand#सेल्फी लेने … Read more

    లైవ్‌లో హీరోయిన్‌ను కిస్‌ చేసిన డైరెక్టర్‌

    హీరోయిన్‌ మన్నారా చోప్రాను విలేకరుల ముందే ముద్దు పెట్టుకొని దర్శకుడు ఎ.ఎస్‌ రవికుమార్‌ అందరికీ షాకిచ్చారు. ‘తిరగబడరసామీ’ చిత్రానికి సంబంధించిన ప్రెస్‌మీట్‌లో ఈ ఘటన జరిగింది. డైరెక్టర్‌ చేసిన పనికి మన్నారా కంగుతిన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. యజ్ఞం, వీరభద్ర, పిల్లా నువ్వులేని జీవితం చిత్రాలతో మెప్పించిన రవి కుమార్‌ చాలా గ్యాప్‌ తర్వాత ‘తిరగబడరసామీ’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. #Mannarachopra gets kissed by director AS Ravikumar in front … Read more

    కేబుల్ బ్రిడ్జిపై ఆటో బోల్తా: వీడియో వైరల్

    హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఓ ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కోహినూర్ వైపు ప్రయాణికులతో ఓ ఆటో వేగంగా వస్తోంది. ఇంతలో తీగల వంతెనపైకి రాగానే అకస్మాత్తుగా బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆటోడ్రైవర్ అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. An autorickshaw trying to overtake a bike, overturned at Durgam Cheruvu cable stayed bridge, Hyderabad. … Read more