• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గుజరాత్‌లో కూలిన కేబుల్ బ్రిడ్జి

    గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తీగల వంతెన నదిలో కూలడంతో సుమారు 100మందికి పైగా నదిలో పడిపోయారు. ప్రమాదం జరిగే సమయంలో వంతెనపై 500మంది ఉన్నట్లు సమాచారం. కాగా, సామర్థ్యానికి మించి సందర్శకుడు వంతెనపైకి చేరుకోవడమే ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది. చిన్నారులు, మహిళలు ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎంకు ఆదేశించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv