• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 45 మంది పేర్లతో కాంగ్రెస్ రెండో జాబితా

    తెలంగాణలో అంబ్లీ ఎన్నికల సంబంధించి కాంగ్రెస్ రెండో విడతా జాబితాను విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. గద్దర్ కూతురికి సికింద్రాబాద్ కంటోన్నెంట్ సీటు ఖరారు చేసింది, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కూకట్‌పల్లి నుంచి బండి రమేష్, హుస్నాబాద్ నుంచి పొన్నం సుధాకర్, జూబ్లీహిల్స్ నుంచి హజారుద్ధిన్‌ను భరిలో నిలవనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv