• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యాత్రను ఆపడానికి కోవిడ్ ఒక సాకు: రాహుల్

    కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నేను చేపట్టిన భారత్ జోడో యాత్రను ఆపేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి నాకు లేఖ రాశారు. కరోనా ప్రొటోకాల్ అంటూ అందులో ప్రస్తావించారు. కానీ, నా యాత్రను బంద్ చేయించడానికి వారికొచ్చిన కొత్త ఆలోచన ఇది. ఇలాంటి సాకులన్నీ యాత్రను అడ్డుకోవడానికే. వాస్తవానికి యాత్ర వల్ల వాళ్లు భయపడుతున్నారు. అందుకే ఇలాంటి లేఖలు రాస్తున్నారు’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ పాదయాత్ర రాజస్థాన్‌లో నడుస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv