AP: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయం సాధించేవరకూ పోరడాటమే దసరా స్ఫూర్తి అని ఆమె స్పష్టం చేశారు. ‘మహిషాసురుడి అంతానికి దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసింది. కలియుగ అసురులను అంతమొందించేవరకు పోరాడదాం’ అని బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఈ ట్వీట్కు ‘దేశం చేస్తోంది రావణ దహనం.. మనం చేద్దాం జగనాసుర దహనం’ పోస్టర్ను ఆమె జత చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో బ్రాహ్మణి ఈ వ్యాఖ్యలు చేశారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/23115757/image-1072.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!