• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాహుల్ షేర్ కాదు పేపర్ పులి: కవిత

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాహుల్ బబ్బర్ షేర్ కాదని.. పేపర్ పులి మాత్రమే అని విమర్శించారు. జగిత్యాలలో కవిత మాట్లాడుతూ.. ‘గాంధీ కుటుంబానికి తెలంగాణకు విద్రోహక సంబంధం ఉంది. సీఎం కేసీఆర్ నిరాహార దీక్ష చేసి పోరాడితే తెలంగాణ వచ్చింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే సింగరేణి కార్మికులకు న్యాయం జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వయసు మరచి దిగజారి మాట్లాడుతున్నారు. గల్ఫోలో ఉన్న వారి పేర్లు రేషన్ కార్డుల నుంచి ఎట్టి పరిస్థితిలోను తొలగించం’ అని కవిత స్పష్టం చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv