• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేతలకు పవన్ దిశానిర్దేశం

    అమరావతి జనసేన కార్యాలయంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేతలతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో నేతలకు ఆయన పలు సూచనలు చేశారు. టీవీ చర్చలు, ప్రెస్‌ మీట్లు, సోషల్‌ మీడియా ప్రచారంలో జాగ్రత్త వహించాలని చెప్పారు. చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలని తెలిపారు. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతినిధులు బాధ్యత వహించాలని పవన్ సూచించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv