• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఆ పార్టీల పొత్తుతో రాజకీయ సునామీ’

    AP: జనసేన, తెదేపా కలయిక రాజకీయ సునామి సృష్టిస్తుందని మాజీ మంత్రి హరిరామజోగయ్య అన్నారు. రాబోయే పదేళ్ల కాలంలో ఏ రంగాల్లో లక్ష్యాన్ని నిర్ధారించుకోవాలో పవన్‌కు లేఖ ద్వారా సూచించినట్లు తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు ఉచిత విద్యతోపాటు రవాణా సౌకర్యం అందించాలని కోరానన్నారు. అలాగే కళాశాల విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉచిత పంట బీమా సౌకర్యం, మద్దతు ధర, వ్యవసాయ పెట్టుబడులకు ఏడాదికి రూ.20 వేల సాయం వంటి సూచనలు చేసినట్లు వివరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv