• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాంగ్రెస్ 6 క్యారెంటీ కార్టులకు పూజలు

    నేడు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించారు. ముందుగా పాలంపేటలోని పార్టీ సీనియర్ నేతలతో కలిసి రామప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీ కార్టులను రామప్ప స్వామి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv