• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎడ్లబండి ఎక్కిన రాహుల్ గాంధీ

    [VIDEO:](url) భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం రాహుల్ గాంధీ రాజస్థాన్‌లో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎడ్లబండిని నడిపారు. యాత్రలో భాగంగా సమస్యలు తెలుసుకుంటున్న రాహుల్ గాంధీ.. అటుగా ఎడ్లబండిపై వెళ్తున్న రైతులను చూశారు. అనంతరం వారి చెంతకు వెళ్లి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ రైతు కోరిక మేరకు రాహుల్ ఎడ్లబండిని ఎక్కారు. ఓ అరకిలోమీటరు వరకు స్వారీ చేశారు. ఈ వీడియోను కాంగ్రెస్ శ్రేణులు పంచుకోగా.. విశేషంగా చక్కర్లు కొడుతోంది. కాగా, రాహుల్ గాంధీ పాదయాత్ర నేటికి 95వ రోజును పూర్తి చేసుకుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv