కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు 19వ రోజు కొనసాగుతుంది. కేరళలోని పాలక్కడ్ జిల్లాలో తన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో రాహుల్తో పాటు ఫుట్ బాల్ ఆడుతున్న కొందరు చిన్నారులు కూడా పాల్గొన్నారు. ఈ చిన్నారులు రాహుల్తో పాటు నడుస్తూ.. ఫుట్ బాల్ గురించి ముచ్చటించారు. ఆ [వీడియోను](url) AICC ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2022/09/26130853/image-3019.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!