• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కార్యకర్తలతో చిందులేసిన రేవంత్ రెడ్డి

    హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రేవంత్.. గిరిజన కార్యకర్తలతో కలిసి కాసేపు చిందులేశారు. మహిళా కార్యకర్తలతో కాలు కదిపి కోలాహలం చేశారు. దీంతో పాదయాత్ర చేస్తున్న నాయకుల్లో ఉత్తేజం కలిగింది. అనంతరం ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎల్లంపేట, మరిపెడ, కుడియా, ఇస్లా తండాల్లో పర్యటించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv