• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైకాపా బస్సు యాత్ర ప్రారంభం

    AP: వైకాపా సామాజిక సాధికార బస్సు యాత్రను ఇచ్ఛాపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ‘ఈ యాత్రలో గత నాలుగేళ్లలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. కేబినెట్‌లోనూ సామాజిక న్యాయం చేసిన నాయకుడు జగన్‌. వైకాపాకు ఓటు వేయని వారికి సంక్షేమ ఫలాలు అందించాం. విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు-నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. పేదల బతుకులు బాగుచేసిన ఘనత సీఎం జగన్‌దే’ అని వైసీపీ నేతలు అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv