• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఖమ్మం కాంగ్రెస్‌ కీలక నేతల సీట్లు ఖరారు

    ఖమ్మం అసెంబ్లీ సీటుపై కాంగ్రెస్ నేతల పంచాయితీ ఓ కొలిక్కి వచ్చింది. ఖమ్మం​ నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు అసెంబ్లీ స్థానాలపై ఓ స్పష్టత వచ్చింది. పాలేరు నుంచి పొంగులేటి, ఖమ్మం నుంచి తుమ్మలను బరిలోకి దింపాలని అధిష్టానం నిర్ణయించింది. రాహుల్ గాంధీ సూచనతో ఈ ఇద్దరు నేతలు ఆయా స్థానాల్లో పోటీ చేసేందుకు సుముఖత చూపించారని సమాచారం. దీంతో ఈ ఇద్దరి నేతల సీట్ల కోసం జరుగుతున్న పంచాయితీ ముగిసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv