• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TS Election: భోజనం రూ.80.. సమోసా రూ.10

    అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఖర్చులపై ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. నీళ్ల ప్యాకెట్ నుంచి మొదలుకుని ఆహారం, సభల్లో ఏర్పాటు చేసే భారీ బెలూన్లు, ఎల్‌ఈడీ తెరలకు సైతం ధరలను నిర్ణయించింది. అభ్యుర్థులు ఎన్నికల ఖర్చులను ఈసీకి సమర్పించే ముందు వ్యయంలో కుర్చీలు, టేబుళ్లు, వాహనాల కిరాయి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం వివరాలు ఉండాలని ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ఖర్చులో భాగంగా చికెన్ బిర్యానీ రూ.140, భోజనం రూ.80 సమోసా రూ.10 మాత్రమే ఖర్చుగా లెక్కిస్తామని ఈసీ పేర్కొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv