• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేటి నుంచి ఓటర్ల చైతన్య యాత్ర

    TG: రాష్ట్రవ్యాప్తంగా 37 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల చైతన్యయాత్ర చేపట్టనున్నట్లు జాగో తెలంగాణ కన్వీనర్‌ ఆకునూరి మురళి తెలిపారు. ఉదయం 10 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ నుంచి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌ యాత్రను ప్రారంభిస్తారన్నారు. 27న తుంగతుర్తిలో, 28న సూర్యాపేట, కోదాడలో, 29న హుజూర్‌నగర్‌, మిర్యాలగూడలో, 30న నల్గొండలో మూడు సమావేశాల చొప్పున జరుగుతాయన్నారు. రెండో విడత యాత్ర నవంబరు 2 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv