వారాహీ యాత్రలో సీఎం జగన్పై పవన్ నిప్పులుచెరిగారు. వైసీపీ ప్రభుత్వాన్ని దించడమే తమ లక్ష్యమని చెప్పారు. ‘వచ్చే ఎన్నిల్లో వైసీపీకి 175 సిట్లు కాదుకదా 15 సీట్లు కూడా రావు.. జగన్ పాలనలో విద్యార్ధులు ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయారు. అధికార మదం ఉన్న వైసీపీ నేతలను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. సైకిల్, గ్లాస్ కలిసి ఫ్యాన్ను తరిమేయడం ఖాయం. వైసీపీ ఫ్యాన్కు కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు. ప్రస్తుతం జగన్ పరిస్థితి హిట్లర్ పరిస్థితిలా ఉంది.’ అని పవన్ విమర్శించారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/01200555/image-42.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!