• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారాసపై ఈసీకి కాంగ్రెస్‌ ఫిర్యాదు

    TG: భారాస ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దీనిపై ఢిల్లీలో కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘సంక్షేమ పథకాల నగదు బదిలీపై ఎన్నికల అధికారులకు సూచనలు చేశాం. నోటిఫికేషన్‌కు ముందే నగదు బదిలీ పూర్తి అయ్యేలా ఆదేశాలివ్వాలని చెప్పాం. భారాస కార్యకర్తల్లా పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశాం. నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను రాష్ట్రంలో నియమించాలని ఈసీని కోరాం’ అని రేవంత్ తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv