• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాంధీ భవన్‌లోనే గాడ్సే: KTR

    టీకాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు కర్ణాటక నుంచి డబ్బులు తెచ్చి పంచితే ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కు వేయాలని కోరారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీ సీటుకు 25 కోట్లకు అమ్ముకుంటున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీలు అక్కడక్కడా ఒక్కటవుతున్నాయని చెప్పుకొచ్చారు. గాంధీ భవన్‌లోనే గాడ్సే ఉన్నాడని రేవంత్ రెడ్డి RSS మనిషి అంటూ కేటీఆర్ విమర్శించారు..

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv