• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు భాజపా అగ్రనేతలతో పవన్ భేటి

    తెలంగాణ ఎన్నికల వేళ భాజపాతో పొత్తు అంశంపై చర్చించేందుకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. భాజపా పెద్దలతో చర్చించనున్నారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ కూడా ఈ భేటిలో పాల్గొంటారని సమాచారం. ఇందులో GHMC సహా పలు స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా, జనసేన నేతలు ఇప్పటికే 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండు పార్టీలు కలసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని భాజపా నేతలు వ్యక్తపరుస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv