ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి నిప్పులు చెరిగారు. ప్రభుత్వం మద్యం సేకరిస్తున్న కంపెనీల పేర్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో కల్తీ మద్యం తయారవుతుందని ఆరోపించారు. ఆయా కంపెనీల ఆరోపణలపై సీఎం జగన్ ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాలతో జగన్ ప్రభుత్వం చలగాటం అడుతోందని పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/10/25154129/image-1155.jpeg)
Celebrities Featured Articles Movie News Telugu Movies
RGV Comments On SSMB29: మహేష్ – రాజమౌళి చిత్రంపై ఆర్జీవీ క్రేజీ కామెంట్స్.. ఫుల్ జోష్లో ఫ్యాన్స్!