• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్భంధించారు: భువనేశ్వరి

    టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చంద్రగిరిలో నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..చంద్రబాబుపై మోపిన స్కిల్‌, రింగ్‌రోడ్డు, ఫైబర్‌నెట్‌ కేసులో ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రాష్ట్రాభివృద్ధి గురించి ఏ మాత్రం ధ్యాస లేదని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు ఎంతో కష్టపడ్డి పనిచేశారని చెప్పారు. రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో నిర్భంధించారని భువనేశ్వరి అన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv