• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు టీడీపీ, జనసేన జేఏసీ తొలి భేటీ

    నేడు రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ భేటికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ హాజరవుతారు. మ. 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో ప్రజాసమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఈ భేటిలో పవన్‌, లోకేశ్‌తో పాటు టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తదితరులు పాల్గొంటారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహార్‌ సమావేశానికి హాజరవుతారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv