• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భర్త రావట్లేదని భార్య క్షుద్రపూజలు

    TS: హైదరాబాద్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. కంచన్ బాగ్‌లోని హఫీజ్ నగర్‌లో భర్త ఇంటికి భార్య క్షుద్ర పూజలు చేసింది. ఒక చోట చదును చేసి వెంట తెచ్చుకున్న వస్తువులను అక్కడ ఉంచిది భార్య హజీరా. ఈ తతంగం అంతా వీడియోలో రికార్డ్ అయింది. దీంతో క్షుద్ర పూజలకు సహకరించిన బాబాను, హజీరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు విషయం తెలియడంతో అరెస్ట్ చేశారు. అధికారులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్ – కంచన్ బాగ్‌లోని హఫీజ్ నగర్‌లో భర్త ఇంటికి రావట్లేదని … Read more

    HYD: ఇన్‌స్టా రీల్స్ కోసం రోడ్లపై స్టంట్స్

    ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం యువత నడిరోడ్డుపై ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతోంది. హైదరాబాద్ రోడ్లపై కొంతమంది ఆకతాయిలు బైక్‌లపై హల్‌చల్ చేశారు. మాదాపూర్, గచ్చిబౌలి, కేబుల్ బ్రిడ్జిపై బైకులతో స్టంట్స్ చేశారు. బైక్ వెనుక యువతులను ఎక్కించుకుని ప్రమాదకర స్టంట్స్ వేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆకతాయిల బైక్ విన్యాసాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇన్స్టా గ్రామ్ రీల్స్ కోసం హైదరాబాద్ రోడ్ల మీద విన్యాసాలు చేస్తున్న యువత. pic.twitter.com/JuMoD4R4yC — Telugu Scribe (@TeluguScribe) July 11, … Read more

    TS: రేప్ చేయబోయిన వ్యక్తిని చంపేసిన మహిళ

    ఓ మహిళ తనను అత్యాచారం చేయడానికి వచ్చిన వ్యక్తిని దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బుద్వేలులో చోటుచేసుకుంది. జయమ్మ అనే మహిళ ఇంట్లోకి శ్రీనివాస్ అనే వ్యక్తి మద్యంమత్తులో చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆ మహిళ అతడిపై తిరగబడి ఇనుపరాడ్‌తో తలపై బాదింది. తీవ్ర రక్త స్రావమై ఆ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. హత్య అనంతరం ఆమె రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయింది. అత్యాచారం చేయడానికి వచ్చిన వ్యక్తిని కొట్టి చంపిన మహిళ రంగారెడ్డి … Read more

    HYD: ఎంఐఎం ఎమ్మెల్సీ దౌర్జన్యం!

    ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్ బేగ్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. లాలాగూడ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి తన అనుచరులను విడిపించుకుని పోయాడు. దీంతో అతడిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటీవల ఎంఐఎం కార్యకర్తలు జంతువులను అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో పోలీసులను వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్సీ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై దుర్భాషలాడాడు. అనంతరం తన వారిని విడిపించుకుపోయాడు. Aimim ki Dabangg Numaindagi …#aimim #asaduddinowaisi #asadowaisi #aimimfansgroup #fangroup #rehmathbaig … Read more

    This Week Releases: ఈ వారం(June 16) థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..!

    బాక్సాఫీస్ వద్ద మొన్నటి వరకు చిన్న సినిమాలు సందడి చేశాయి. ఇక ఈ వారం పోటీలో ఒకే ఒక సినిమా ఉంది. ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ శుక్రవారం(జూన్ 16) విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదంతో థియేటర్లు దద్దరిల్లేందుకు ముస్తాబవుతున్నాయి. దీంతో పాటు మరికొన్ని ఆసక్తికరమైన చిత్రాలు ఓటీటీలో అలరించనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఆదిపురుష్ ప్రభాస్, కృతిసనన్ జంటగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను బట్టి చూస్తుంటే రామాయణంలోని సీతాపహరణం నుంచి రావణ … Read more

    హైదరాబాద్‌లో మరో ఇల్లు కొన్న సమంత: ఎంతంటే?

    స్టార్ హీరోయిన్ సమంత హైదరాబాద్‌లో మరో లగ్జరీ ఇల్లు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. రంగారెడ్డి జిల్లాలోని జయభేరి ఆరెంజ్ కౌంటీలో డూప్లెక్స్ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీని విలువ సుమారు రూ.7.8 కోట్లని టాక్. కాగా ఇంతకుముందు కూడా సమంత ముంబైలో ఓ లగ్జరీ హౌజ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ముంబై సముద్రతీరంలో రూ.15 కోట్ల విలువ చేసే అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది.

    Then-Now: తెలంగాణ రాకముందు అలా.. వచ్చాక ఇలా.. ఎంత మార్పో మీరే చూడండి..!

    ఒకప్పుడు తెలంగాణ అంటే వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి భూములు నీటితో కావు.. రైతన్న కన్నీటితో తడిచేవని చెప్పుకునేవారు. ప్రభుత్వ ఆసుపత్రి పనికిరాదని, ప్రైవేటు ఆసుపత్రిలో అడుగు పెట్టరాదని వివరించేవారు. ప్రాజెక్టులు పారలేదు. చెరువులేమో నిండలేదు. రోడ్డుపై నడవలేము.. బీడు భూమిపై పంట పండించలేము అన్నట్లుగా ఉండేది. కానీ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పరిస్థితి మారింది. ఒకొక్కటిగా అభివృద్ధి బాట పట్టింది. తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చినంక అని మాట్లాడుకునేలా పురోగతి సాధించింది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంత్రి కేటీఆర్ కొన్ని ఫొటోలను షేర్ చేశారు. … Read more

    12 పాసై రోజుకు రూ.5కోట్ల మోసం

    ముంబై సైబర్ రాకెట్ ముఠా గుట్టు రట్టు కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ముఠా నాయకుడు దాడి శ్రీనివాస రావు(49) చదివింది 12తరగతి మాత్రమేనట. కానీ, టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉండటంతో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. ఇలా రోజుకు కనీసం రూ.5 కోట్ల వరకు ఖాతాలో జమ చేసుకునేవాడట. హైదరాబాద్‌లోని ఓ హోటల్ నుంచి నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 40 బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసి రూ.15కోట్ల వరకు రికవర్ చేశారు. శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని … Read more

    నేటి నుంచి 5 రోజులు వర్షాలు

    తెలంగాణలో నేటి నుంచి 5రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడనున్నట్లు అంచనా వేసింది. సోమవారం చాలా జిల్లాల్లో వడగండ్లతో కూడిన వర్షాలు పడ్డాయి. వడగళ్ల దెబ్బకు పెద్దఎత్తున పంట నష్టం సంభవించింది. జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 6.7సెం.మీ, కరీంనగర్‌లో 5.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మంగళవారం కూడా జోరు వాన కురిసింది. ఉత్తర తెలంగాణలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో … Read more

    తెలుగులో మాట్లాడిన రోహిత్‌ శర్మ

    IPLలో ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్‌-ముంబయి మధ్య రసవత్తర పోరు జరిగింది. ఈ సందర్భంగా ముంబయి జట్టు హైదరాబాద్ వచ్చిన వేళ… భాగ్యనగరంలో అడుగుపెట్టగానే రోహిత్‌ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ MI ఫ్యాన్స్ మేం వచ్చేశాం. పదండి ఉప్పల్‌కు” అంటూ ముంబయి జట్టు అభిమానులకు పిలుపునిచ్చాడు. రోహిత్ శర్మకు హైదరాబాద్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఏడాది 2008లో హిట్ మ్యాన్‌ను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ వేలంలో కొనుగోలు చేసింది. అప్పట్నుంచి దాదాపు మూడు … Read more